రైతులకు బాసటగా నిలిచేందుకే ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తుంది – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిలా తాండూర్ వ్యవసాయ మార్కెట్ వారి సహాకారంతో నాఫెడ్ మరియు సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో కందుల కొనుగొలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..