• No categories
  • No categories

దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలే! కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్

BB6 TELUGU NEWS CHANNEL కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ఏజెన్సీలు దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలకే ప్రభుత్వం మొగ్గు చూపనున్నది. ఎల్ అండ్ టీతో పాటు మిగతా రెండు...

Continue reading

ఆధునిక సాంకేతికతని రైతులలో పెంపొందించడానికి కార్యక్రమాలు

సాంకేతిక యాజమాన్య గ్రామంగా అల్వాల గ్రామం ఎంపిక BB6 TELUGU NEWS CHANNEL కేశంపేట,ఆధునిక సాంకేతికతని రైతులలో పెంపొం...

Continue reading

విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా చూడాలి సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి

పాఠశాలను,అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి పాలకవర్గం BB6 TELUGU NEWS CHANNEL కేశంపేట...

Continue reading

రెడ్ బుక్ అహంకారంతో పాలన.. అన్నీ మోసాలే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర.. ప్రజల్లోనే ఉంటా : వైఎస్ జగన్

BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెడ్ బుక్‌తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో పాలకులు వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించిన ...

Continue reading

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  ముఖ్య అతిథిగా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు–2026

BB6 TELUGU NEWS CHANNEL Nizamabad  : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు–2026 కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  ముఖ్య అతిథ...

Continue reading

ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న దోపిడీలు అక్రమ ఫీజు వసూలు ప్రభుత్వం పై వస్తున్న అభియోగాలు.

అర్హత.. అనుభవం లేని టీచర్లతో బోధన..వందల మందికి రెండు మూడు టాయిలేట్స్‌!చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

Continue reading

“కూతురు చనిపోయిన రోజు కూడా నేను పనిచేశాను”రోజుకు రూ.66 జీతం మధ్యాహ్న భోజన వంటవాళ్ల ఆవేదన

BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే వేల మంది వంట మనుషులు గత 21 రోజులుగా రాయ్ పుర్ లో నిరసన చేస్తున్నారు. తమకు ఇచ్చే ప్రతిరోజు కూలి ...

Continue reading

మహా జాతరకు మేడారం రెడీ చివరి దశకు చేరుకున్న పనులు

28న సారలమ్మ రాక, 29న గద్దెకు చేరనున్న సమ్మక్క 31న వనప్రవేశంతో ముగియనున్న జాతరమూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా, భారీ స్థాయిలో ఏర్పాట్లుజాతర విధుల్లో 21 శ...

Continue reading

నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన..

BB6 TELUGU NEWS CHANNEL జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో IIITకి సీఎం రేవంత్‌ శంకుస్థాపన.. తర్వాత ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో సీఎం రేవంత్‌ ముఖాముఖి.....

Continue reading

నాణ్యమైన విద్య అందిస్తే పేరెంట్స్ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పంపుతారు..?

BB6 TELUGU NEWS CHANNEL దేశంలో నాణ్యమైన విద్య పేదలకు అందటం లేదన్నారు సీఎం రేవంత్.తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఎందుకు ప్రైవేట్ లో చదివిస్తున్నరు? అని ...

Continue reading