BB6 TELUGU NEWS CHANNEL
*రాత్రి ఐడిఏ బొల్లారం పరిధి నిర్మానుష్య ప్రాంతంలో ఘటన.*
*వెంకటేశ్వర కాలనీలోని ఇంటికి వెళుతుండగా చెట్ల పొదల్లో నుంచి వచ్చి భర్త పై దాడి చేసి భార్యను లాక్కెళ్ళిన దుండగులు.*
*పొదల్లోకి లాక్కెళ్ళి మీనాదేవి (35) గొంతు కోసి పరారైన దుండగులు.. అడ్డుకోబోయిన భర్త అనిల్ కుమార్ పైనా కత్తులతో దాడిచేసిన దుండగులు.*
*గాయపడిన అనిల్ కుమార్ కు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స.*
*ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఐడిఏ బొల్లారం పోలీసులు.*
సంగారెడ్డిలో భర్త ముందే భార్య గొంతుకోసి చంపిన దుండగులు
31
May