BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ పోలీసు శాఖ ఆరోగ్య భద్రత పథకంలో క్యాష్లెస్ వైద్య చికిత్స సౌకర్యాన్ని 2026 జూలై 1 నుంచి నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ
ఎంపానెల్ ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్లెస్ చికిత్స సేవలు జూలై 1 నుంచి అందుబాటులో ఉండవు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Related News
బ్రేకింగ్ న్యూస్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం వివిధ జిల్లాల్లో ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్లు జారీ
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
ఉద్యోగులకు షాక్.. అనుమతి లేకుండా సెలవుపై వెళితే ఉద్యోగానికే ఎసరు!
తెలంగాణలో త్వరలో కుటుంబ రిజిస్టర్.. మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ
2000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పరిపాలన అధికారి జగదీష్
గండిడ్ లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వవాయుగుండం ఎఫెక్ట్..ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం.. 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు దగ్ధం
స్వీయ సంరక్షణ దినోత్సవం -జులై 24స్వీయ సంరక్షణ: మనల్ని మనం కాపాడుకోవడం
ఓటు హక్కు పరిరక్షణ BLA ల బాధ్యత – MLA బుయ్యని మనోహర్ రెడ్డి
రేపు 24th జులై తెలంగాణలో విద్యాసంస్థల బంద్ AP & Telangana School, College Holidays 2026 Student unions call
సర్పంచ్ ని సస్పెండ్ చేసిన కలెక్టర్ తన విధులను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా పనులు..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి బోరు కృష్ణయ్య డిమాండ్
కొత్త ఆరోగ్య పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఆరోగ్య భద్రత పథకం కోసం నెలవారీ చందా వసూళ్లను జూన్ 2026 జీతం నుంచి నిలిపివేశారు.
ప్రస్తుతం ఆరోగ్య భద్రత పథకం ద్వారా ప్రతి నెల సుమారు 3,000 వైద్య బిల్లులు వస్తున్నాయని సర్క్యులర్లో పేర్కొన్నారు.
ప్రస్తుత విధానంలో ప్రభుత్వం నుంచి ఇకపై వైద్య రీయింబర్స్మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
2026 జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద అన్ని ఎంపానెల్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్స పూర్తిగా నిలిచిపోనుంది