పీఎం శ్రీ ZPHS బాలుర గండీడ్ లో  ప్రొఫెసర్ జయశంకర్ బాట కార్యక్రమం పేరెంట్స్ మీటింగ్

BB6 TELUGU NEWS CHANNEL
పీఎం శ్రీ  జడ్పిహెచ్ఎస్ బాలుర గండీడ్ లో  ప్రొఫెసర్ జయశంకర్ బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీగా వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది .
అనంతరం పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని పాఠశాల ప్రాధనొపధ్యాయులు R జనార్దన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భగవంతు రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తల్లిదండ్రులు అందరూ తమ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిచాలని కోరారు . కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe