Sudan: సూడాన్లో విరిగిపడ్డకొండచరియలు.. 1000 మందికిపైగా మృతి

BB6 INTERNATIONAL NEWS :ఆఫ్రికా దేశం సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు. ఈ విషయాన్ని సూడాన్లిబరేషన్ మూమెంట్/ఆర్మీ ధ్రువీకరించింది. రోజులతరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగి పడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈఘటనలో ఒక్కరే బతికినట్లు చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe