నంచర్ల లో విషాదం ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడి మృతి

మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు 14 సంవత్సరాల రామాంజనేయులు బాలుడు తండ్రి పెంటయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe