BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ ధర్మారంలో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఒక వర్గం ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Related News
Breaking News : తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ
తెలంగాణలో మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అకస్మిక తనిఖీ వెలుగులోకి భారీ అక్రమాలు
ఇసుక స్మగ్లర్ల ఆగడాలు MROను ట్రాక్టర్ తో తొక్కించబోయారు!
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరో ఐదుగురు విద్యార్థుల బలవన్మరణం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక : బాలల భద్రత & మాదకద్రవ్యాల పై వ్యతిరేక ప్రచారం.
గండీడ్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి
15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన FRO సహా ఇద్దరు అధికారులు
చనిపోయిన కానిస్టేబుళ్ల పేరుతో జీతాలు 1.40 కోట్లు స్వాహా చేసిన ఉద్యోగి..
26.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఈగిల్ ఫోర్స్
తెలంగాణ పార్టీల్లో సర్ టెన్షన్..ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై..పర్యవేక్షణకు స్పెషల్ టామ్స్
ఆరోపణలతో ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు–ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ లేకుండా ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంఘటన స్థలంలో అదనపు పోలీసు బందోబస్తు మోహరించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.