BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ ధర్మారంలో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఒక వర్గం ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Related News
గండీడ్లో ఘనంగా SGF మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతలుగా నిలిచిన విద్యార్థులు
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
డివైడర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం: వ్యక్తికి తీవ్ర గాయాలు.108 సిబ్బంది సత్వర సేవ
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు- మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ప్రతీకార దాడి!
తెలంగాణలో బిగ్ షాక్! కేబినెట్ నుంచి కొండా సురేఖ సహా నలుగురు ఔట్!
గండీడ్ మినీ గురుకులంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం – పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ – GO 97 కి వ్యతిరేకంగా ఉద్రిక్తత
“తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది” – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిలీ డాక్టర్ల గుట్టురట్టు – నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం – 6 నుండి 11 మంది అరెస్ట్
అలేర్ లో లంచానికి చేయి చాపిన అధికారులు.. ఏసీబీ దాడిలో అడ్డంగా బుక్కైన RI, GPO
గండీడ్ మండల (PRTUTS)పి ఆర్ టి యు టి ఎస్ నూతన కార్యవర్గ ఎన్నిక
ఆరోపణలతో ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు–ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ లేకుండా ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంఘటన స్థలంలో అదనపు పోలీసు బందోబస్తు మోహరించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.