BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ ధర్మారంలో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఒక వర్గం ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Related News
TGPSC భారీ నోటిఫికేషన్.. ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు ఇవే!
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
మహమ్మదాబాద్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ( 1988-89,1990 )
హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్ : 562 హోటళ్లు, లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు – 5 వేల మంది పోలీస్ సిబ్బందితో సోదాలు
నంచర్లలో మహిళలు మరియు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
ఉప సర్పంచ్లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం
80 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ అటవీశాఖ అధికారి
చేయూత పెన్షన్ ఇకపై చేతికి నగదు బంద్..! రాబోయే కొత్త మార్పులివే
అంగన్ వాడిలో పిల్లలకు పాలు, కిచిడి ,ఉప్మా
ఆ గ్రామంలో అందరూ ఆణిముత్యాలే ఉపాధ్యాయులుగా ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర
సంగారెడ్డిలో భర్త ముందే భార్య గొంతుకోసి చంపిన దుండగులు
మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్
పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులలో ఒకడైన హమ్జా బుర్హాన్ హత్య
ఆరోపణలతో ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు–ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ లేకుండా ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంఘటన స్థలంలో అదనపు పోలీసు బందోబస్తు మోహరించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.