రాష్ట్ర గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడు సీపీఐ నారాయణ

BB6 TELUGU NEWS CHANNEL
ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం బీజేపీకి అలవాటుగా మారింది.!

స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొనలేదు.!

దేశ స్వతంత్రం కోసం 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారు..!

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ