Heavy Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్...

Continue reading

తెలంగాణలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న అధ్య‌య‌నంను స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది.

ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే – 2024 (SEEEPCS) పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో అభ...

Continue reading

దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కుమారుడు గొడ్డలితో నరికి చంపాడు. మారేడుమిల్లి మండలం తుర్రవాడలో ఈ ఘటన జరిగింది. డబ్బులు ఇవ్వల...

Continue reading

మాకు పింఛన్లు పెంచకుంటే మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పై పోరాటానికి సిద్ధం. రాస్తారోకోలు,ధర్నాలు,అసెంబ్లీ ముట్టడిలు చేస్తాం

సీఎం సార్ వికలాంగులు వృద్ధులు గుర్తున్నారా...?ఎలక్షన్లో గెలిచితే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు గెలిచాక మమ్మల్ని మరిచారు ఎందుకు ..?వృద్ధులకు 4000 వేలు వికలా...

Continue reading

యాదగిరిగుట్టలో గరుడ టికెట్ సేవా దర్శనం, ఐదు లడ్డులు, కేజీ పులిహోర..టికెట్ రేట్ ఎంతంటే..?

యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలల...

Continue reading

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మ...

Continue reading

ఛత్తీస్‌గఢ్‌: నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.ఆరుగురు మావోయిస్టులు మృతి కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Chhattisgarh: నారాయణాపూర్లో భారీ ఎన్ కౌంటర్,ఆరుగురు మావోయిస్టులు మృతి..Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారంభద్రతా బలగాలకు, మావోయిస్టులకు...

Continue reading

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్..రూ.30 వేలు లంచం తీసుకుంటూ బుక్కైన లేబర్ ఆఫీసర్

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టు కుంటున్నారు. ఏసీ...

Continue reading

78 ఏళ్ల తర్వాత ఊరికి బస్సు సంబరాలు చేసుకున్న గ్రామస్థులు

ఈ రోజుల్లో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం అనేది చాల కామన్.. ఫ్లై ఓవర్లు,హైవేలు, స్కెవేలతో కనెక్టివిటీ పెరుగుతున్నటువంటి ఈ కాలంలో ఇంకా బస్సు సౌకర్యం లేని గ్రామ...

Continue reading

రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు-తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం-KTR

1..రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు.2..కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదు3..తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం4..సవాల్‌ విసిరిన రేవంత్‌ చ...

Continue reading