BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామం బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైనవేలా పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా చందన మరియు గాయత్రి, ఎంఈఓ గా మధువర్షిత, డీఈవోగా సాయిచరణ్య, కలెక్టర్గా త్రిష మరియు విద్యాశాఖ మంత్రిగా రాధిక వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

