గండీడ్ పాఠశాలలో ఘనంగా పదోతరగతి విద్యార్డుల వీడ్కోలు సమావేశంమరియు వార్షికోత్సవం.

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో ఘనంగా  పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఏర్పాటు చేయడం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ మల్లికార్జున్ రావు , సర్పంచ్ భగవంతు రెడ్డి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలోకి  వెళ్లాలని ఆకాంక్షించారు. తదనంతరం జరిగిన పాఠశాల వార్షికోత్సవం క్రమంలో ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఆటపాటలతో పాఠశాలలో పండగ వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణి ,జనార్ధన్, శాంతయ్య ,కృష్ణారెడ్డి ,మోహన్ రెడ్డి ,రమణ, కృష్ణయ్య,సుజాత, శ్రీ వాణి మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe