మనం స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దైద నాగరాజు గారుని సన్మానం చేసిన జర్నలిస్ట్లు”

BB6 TELUGU NEWS CHANNEL
నార్కట్ పల్లి,ఆగస్టు 29,పట్టణ కేంద్రానికి చెందిన యువ నాయకుడు,సేవకుడు దైదా నాగరాజు గత సంవత్సర కాలం నుంచి నిరుపేదలకు, నిస్సహాయకులు,బాట సారులకు “రోజు వారి ఉచిత మధ్యాహ్నం భోజన”అన్నదానం కార్యక్రమన్ని దిగ్విజయంగా 365 పూర్తి చేసుకున్న సందర్బంగా నార్కట్ పల్లి ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు శుక్రవారం రోజున నాగరాజు ను శాలువతో ఘనంగా  సన్మానిచటం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,PVC న్యూస్ దమ్మున్న ఛానెల్ ఛైర్మెన్ టైగర్ పురం సంతోష్ కుమార్,ప్రజాపక్షం రిపోర్టర్ రాదారపు రమేష్,ప్రజాజ్యోతి రిపోర్టర్ గుండెబోయిన సత్యనారాయణ యాదవ్,ప్రజాపోరు రిపోర్టర్ గార్థస్ వెంకటేశ్వర్లు,లోకల్ యాప్ న్యూస్ రిపోర్టర్ ఉబ్బని శేఖర్, అక్షిత దినపత్రిక రిపోర్టర్ చెరుకుపల్లి శాంతికుమార్, లోకల్ గైడ్ రిపోర్టర్ చింత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe