618 మంది లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు. ప్రభాకర్ రావు పై సీట్ ప్రశ్నల వర్షం

618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా?ట్యాపింగ్ లిస్టులో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా?మావోయిస్టుల పేరుతోనే అనుమతి తీసుకున్నట్ట...

Continue reading

తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ap ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న గోదావరి – బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ – ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ని cm శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  కోరారు

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యంలో గోదావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్ -1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం – 2014 ల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర...

Continue reading

దుర్గం చెరువులో దుకి యువతి ఆత్మహత్య

సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉంటున్న సుష్మ (27)నిన్న హైటెక్ సిటీలోని DIEBOLD/NIXDORF కార్యాలయానికి పని నిమిత్తం వచ్చిన సుష్మరాత్రి ఇంటికి రాకపోవడంతో ఆఫిస్...

Continue reading

శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర,సంతులిత , అభివృద్దే నా ధ్యేయం గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

3 కోట్ల 30 లక్షల రూపాయలతో ఆల్విన్ కాలనీ  డివిజన్ లోని పలు కాలనీలలో  సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక మరియు పార్క...

Continue reading

MEPA మెపా జిల్లేడుచౌదరిగూడ  మండల అధ్యక్షులుగా సింగరమోని శివకుమార్ ముదిరాజ్ నియామకం_ నియామకం చేసిన జిల్లా అధ్యక్షులు దారమోని సురేష్ ముదిరాజ్.

MEPA మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) రంగారెడ్డి జిల్లా, జిల్లేడుచౌదరిగూడమండల అధ్యక్షుడిగా సింగరమోని శివకుమార్ ముదిరాజ్  ...

Continue reading

ఎంత కోపం ఉన్నా – కడుపున పుట్టిన కొడుకుపై ఏ తల్లి అయినా ఇంత పని చేస్తుందా..?

ముష్టిపల్లి గ్రామంలో ఓ తల్లి తన సొంత కుమారుడిపై క్షుద్రపూజలు చేయించిన ఘటన కలకలం రేపింది. తన తల్లి బాలమ్మతో పాటు తమ్ముడు, చెల్లెలు కలిసి పగతో తనపై క్షుద్రపూజలు...

Continue reading

ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచిన సిట్‌

HYDERABAD: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచిన సిట్‌. నేడు మరోసారి సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు. నిన్న 8 గంటల పాటు ప్రణీత్‌రావును ప్రశ్నించిన సిట్‌. ఇవాళ ప...

Continue reading

యూకే పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్న కేటీఆర్ ప్రతిష్టాత్మ...

Continue reading

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు. ...

Continue reading