BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని
పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ని మండల తహసిల్దార్ మల్లికార్జున్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 11,మే,2026 నుండి 25 మే 2026 వరకు 15 రోజులపాటు వేసవి శిబిరం నిర్వహించబడుతుందని మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రీడలు పట్ల ఆసక్తిని,నైతిక విలువలు పెంపొందించుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వి. జనార్దన్, గ్రామ సర్పంచ్ భగవంతు రెడ్డి, పీడీ రాములు, శివకుమార్, సత్తయ్య పాల్గొన్నారు.
గండీడ్ లో సమ్మర్ క్యాంప్ ని ప్రారంభించిన MRO బ్రహ్మరవుతూ మల్లికార్జునరావు
11
May