మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో
ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచులు మండల ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. గండీడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ R శ్రీనివాసరెడ్డి , మాజీ ప్యాక్స్ చైర్మన్ లక్ష్మీనారాయణ, MPDO మంజుల, APM రజిత, మండల అధికారులు గ్రామ పెద్దలు మహిళలు,IKP సిబ్బంది. AEOs,P.S కమిటీ సభ్యులు రైతుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.




