మున్సిపల్‌ ఎన్నికలపై ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి జూమ్ సమావేశం.. గెలిచే అభ్యర్థులకు బీఫాం ఇవ్వండి.. నాయకులు తమకు నచ్చిన వాళ్లకు టికెట్‌ ఇవ్వడం కాదు.. సమష్టిగా పని చేస్తే విజయం సాధిస్తామని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు రుజువు చేశాయి.. కంటోన్మెంట్.. జూబ్లీహిల్స్‌లో కలిసి పనిచేసి విజయం సాధించాం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా నాయకులు అంతా కలిసి పని చేసి గెలిపించుకోవాలి.. చైర్మన్‌, మేయర్‌లను ప్రకటించకండి.. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుంది-సీఎం రేవంత్‌ రెడ్డి

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe