వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న TRP పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, TRP పార్టీ దిగ్విజయంగా రాబోయే ఎన్నికలో గెలవాలని అమ్మవారిని స్మరించుకున్నారు!! అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని TRP పార్టీ కార్యవర్గ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి మహా ప్రసాదం అందచేశారు.

భద్రకాళీ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు,TRP పార్టీ మీద మల్లన్న గారి మీద ఎల్లపుడు ఉండాలి అని,అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలి అని హితవుపలికారు!!
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న గారి అభిమానూలు, TRP పార్టీ నూతన కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు
Related News
తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ
తెలంగాణలో మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అకస్మిక తనిఖీ వెలుగులోకి భారీ అక్రమాలు
ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక : బాలల భద్రత & మాదకద్రవ్యాల పై వ్యతిరేక ప్రచారం.
గండీడ్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి
26.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఈగిల్ ఫోర్స్
తెలంగాణ పార్టీల్లో సర్ టెన్షన్..ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై..పర్యవేక్షణకు స్పెషల్ టామ్స్
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహణ
Rythu Bharosa: రైతులకు గుడ్న్యూస్.. 2వ విడత రైతు భరోసా
క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఒక రోల్ మాడల్గా తీర్చిదిద్దుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
21 ఏళ్ల లోపు వాళ్లకు..సిగరెట్స్ అమ్మితే రూ. 50 వేలు జరిమానా…
వంటగ్యాస్ వినియోగదారులకు షాక్! 10 మంది డిస్ట్రిబ్యూటర్ల సస్పెన్షన్.. అసలు ఏం జరుగుతోంది?
మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా EMT డే వేడుకలు
