కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం – ఎమ్మెల్యే TRR

తాండూరు నియోజకవర్గం బషీరాబాద్, యాలాల్ మండల కేంద్రాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారితో కలిసి పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే TRR గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
పార్టీ పదవులు,నామినెటెడ్ పదవుల భర్తీకి నాయకులు,కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి గారు, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు,అధికార ప్రతినిధి నరేందర్ గారు మరియు రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe