వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్ చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారురమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొ...