• No categories
  • No categories

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్..రూ.30 వేలు లంచం తీసుకుంటూ బుక్కైన లేబర్ ఆఫీసర్

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టు కుంటున్నారు. ఏసీ...

Continue reading

రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో వర్షం కుండపోతగా కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. భ...

Continue reading

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు . మహబూబ్ నగర్ నేరవిభాగం, మహమ్మదాబాద్

BB6TELUGUNEWSCHANNEL : పోక్సో కేసులో నిందితుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. జిల్లా పోలీసు కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. గండీడ్ మండలం గాది...

Continue reading

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ కి విజ్ఞ‌ప్తి సిఎం ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ...

Continue reading

పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి.రూ.11 లక్షల బక...

Continue reading

తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవు...

Continue reading

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపైనే

మహబూబ్‌నగర్‌, జూలై 14 (BB6TELUGUNEWSCHANNEL): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మ...

Continue reading

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సందడి- అమ్మవారిని దర్శిస్తే కోరికలన్నీ నెరవేరుతాయ్! 2025

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర విశిష్టత..ఆషాడం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాలు శోభతో పులకించిపోతుంది. వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నా...

Continue reading

ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుం...

Continue reading

Aadhar card: ఆధార్‌ కార్డుపై ఫోటోను ఎన్నేళ్లకు ఒకసారి అప్డేట్‌ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవే..!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డు, భారతీయ పౌరులకు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలలో ఒకటి. ఇది పాఠశాల అడ్మిషన్ల నుండి ప్రభ...

Continue reading