తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మధ్యే, గోవాకు తక్కువ టైంలో చేరుకోవచ్చు

Hyderabad Goa Train Line: తెలంగాణ ప్రజలకు తీపి కబురు. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కృష్ణా- వికారాబాద్ కొత్త రైల్వే లైన్‌ తుది సర్వే ...

Continue reading

ఆ ఊరికి శాపంగా ధరణి అసైన్డ్ గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు

1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలునిలిచిపోయిన క్రయవిక్రయాలు ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య.

Continue reading

తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవు...

Continue reading

నరసరావు పేటలో ఘనంగా ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర సదస్సు నిర్వహణ

ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు అమరావతి కి చెందిన ప్రత్తిపాటి.చంద్ర మోహన్ , నరసరావు పేట ఏం ఎల్ ఏ సి.హెచ్.అరవింద్ బాబు విశిష్ట అతిథిలు గా, నేషనల్ వైస్ ప్రెసిడ...

Continue reading

UPI: ఫోన్‌పే వ‌ద్దు డ‌బ్బులే ఇవ్వండి.. దుకాణ‌దారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.

యూపీఐ సేవ‌లు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల యూపీఐ ప...

Continue reading

Nimisha Priya Death Sentence: అమ్మయ్య.. యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా..

కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్‌ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్‌ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్ర...

Continue reading

కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ  ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

అంతరిక్షంలో సాహసోపేతమైన, చారిత్రాత్మక మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ&n...

Continue reading

గండీడ్: మిషన్ భగీరథ  సరఫరాకు అంతరాయం

మహబూబ్నగర్ నుండి చించోలి వరకు  ఎన్ హెచ్ 167 రోడ్డువిస్తరణ పనులు జరుగుతుండడంతో  పైపు షిఫ్టింగ్ లోభాగంగా గండీడ్ మండల కేంద్రంలో విశ్వ భారతి కాలేజీ ఎదుర...

Continue reading

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపైనే

మహబూబ్‌నగర్‌, జూలై 14 (BB6TELUGUNEWSCHANNEL): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మ...

Continue reading

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు.మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను క...

Continue reading