ఫ్రిజ్లో ఉంచి వేడి చేసిన మాంసాహారం తినడంతో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పీఎస్ పరిధి చింతల్కుంట...
డిజిటల్ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ మోసాలు కూడా అంతే రేంజ్లో జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సైబర్ మోసగాళ్ల బారినపడి భారీగా...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య జయంతి ఘనంగా నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్య ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్...
దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు, అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.. రైతులకు పెట్టుబ...
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) (Telangana TET results) 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చే...
కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం ప్రమాదకరమని కేంద్ర ఔషథ నియంత్రణ సంస్థ చెబుతోంది. నొప్పి, ఆందోళన మొదలైన సమస్యలకు వాడే ట్రమడాల్, టాపెంటడాల్, ...
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ పెదకాకానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్ రూ.40 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరులోని కొత్తపేటకు చెందిన నాగ...
రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు.. ఈడీ అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారుసోమవారం రెండు కేసులు విచారణ జరుపుతూ ఈడీ పని తీరుపై సంచలన ...
తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. పిడుగులు పడే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఇక ఇవాళ్టి వెదర్ అప్డేట్ ఏంటంటే? వచ్చే మూడు రోజులు తెలుగు ర...