ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం వేడిచేసి తిని.. ఒకరి మృతి, ఏడుగురికి అస్వస్థత

ఫ్రిజ్‌లో ఉంచి వేడి చేసిన మాంసాహారం తినడంతో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పీఎస్‌ పరిధి చింతల్‌కుంట...

Continue reading

వాట్సాప్‌లో ఈ మేసేజ్‌ వస్తే జాగ్రత్త
వణుకు|పుట్టిస్తున్న కొత్త ఆన్‌లైన్‌ స్కామ్‌.

డిజిటల్‌ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా అంతే రేంజ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సైబర్‌ మోసగాళ్ల బారినపడి భారీగా...

Continue reading

ఘనంగా దాశరథి కృష్ణమాచార్య 100వ జయంతి

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య జయంతి ఘనంగా నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్య ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్...

Continue reading

PM KISAN 20th Installment: రైతన్నలకు అలర్ట్.. పీఎం కిసాన్ నగదు జమకు ముందు బిగ్ అప్డేట్..

దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు, అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.. రైతులకు పెట్టుబ...

Continue reading

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) (Telangana TET results) 2025 జూన్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) (Telangana TET results) 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చే...

Continue reading

కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం ప్రమాదకరం .చెత్త బుట్టలో వేయొద్దు..

కాలం చెల్లిన కొన్ని మందులను చెత్తబుట్టలో పారేయడం ప్రమాదకరమని కేంద్ర ఔషథ నియంత్రణ సంస్థ చెబుతోంది. నొప్పి, ఆందోళన మొదలైన సమస్యలకు వాడే ట్రమడాల్‌, టాపెంటడాల్‌, ...

Continue reading

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని రూ.40 లక్షలు స్వాహా

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ పెదకాకానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్‌ రూ.40 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరులోని కొత్తపేటకు చెందిన నాగ...

Continue reading

ఈడీ తీరుపై సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు.. ఈడీ అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారుసోమవారం రెండు కేసులు విచారణ జరుపుతూ ఈడీ పని తీరుపై సంచలన ...

Continue reading

Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు. పిడుగులు పడే ప్రమాదం.

తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. పిడుగులు పడే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఇక ఇవాళ్టి వెదర్‌ అప్‌డేట్‌ ఏంటంటే? వచ్చే మూడు రోజులు తెలుగు ర...

Continue reading

జమ్మూ కాశ్మీర్ లో పోలీసులను హింసిస్తున్నారా? జమ్మూ కాశ్మీర్ లో కానిస్టేబుల్ ను కస్టడీలో హింసించిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

BB6 TELUGU NEWS CHANNEL  : కుప్వారాలోని జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసులే స్వయంగా కస్టడీలో హింసించారనే ఆరోపణలపై...

Continue reading