BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరేసి తర్వాత తల్లిఆత్మహత్య చేసుకుంది. చౌడాపూర్ మండలం అడవివెంకటాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.మృతులను తల్లి నవనీత (28), విఘ్నేశ్ (7),మధుప్రియ (5)గా గుర్తించారు.
వికారాబాద్లో విషాదం: వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్య
14
Jun