BB6 TELUGU NEWS CHANNEL
ఫిర్యాదుదారునిపై నమోదైన కేసులో సహాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన వరంగల్ కమిషనరేట్కు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ (KUC) రక్షక భట నిలయంలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీకాంత్ మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి. నజీర్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారునిపై నమోదైన కేసులో
నోటీసు జారీ చేయడం
ఛార్జ్షీట్ను త్వరగా దాఖలు చేయడం
జప్తు చేసిన వాహనాలు, మొబైల్ ఫోన్లను విడుదల చేయడం
కోసం రూ.15,000 లంచం కోరినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Related News
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ
తెలంగాణలో మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అకస్మిక తనిఖీ వెలుగులోకి భారీ అక్రమాలు
ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక : బాలల భద్రత & మాదకద్రవ్యాల పై వ్యతిరేక ప్రచారం.
గండీడ్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి
15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన FRO సహా ఇద్దరు అధికారులు
26.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఈగిల్ ఫోర్స్
తెలంగాణ పార్టీల్లో సర్ టెన్షన్..ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై..పర్యవేక్షణకు స్పెషల్ టామ్స్
రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు
2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహణ
Rythu Bharosa: రైతులకు గుడ్న్యూస్.. 2వ విడత రైతు భరోసా
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరింత విచారణ కొనసాగుతోంది