మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం లింగయ్య పల్లి గ్రామానికి చెందిన భక్తిమల్ల రామయ్య వయస్సు 70 అనారోగ్యం కారణంగా మరణించడంతో గ్రామస్తులు వారి కుటుంబానికి 10,000 వేలు ఆర్థిక సాయం అందజేశారు.బీసీ విద్యార్థి సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేష్ ,మాజీ సర్పంచులు దోమ వెంకటయ్య ,భక్తి మల్ల రాములు గ్రామస్థులు దోమ చెన్నయ్య ,శ్రీనివాస్ ,నిమ్మలీ మహేష్ బాబు ,గోపి క్రీష్ణ గ్రామస్థులు పాల్గొన్నారు.
మరణించిన వ్యక్తి కుటుంబానికి 10,000 రూ ఆర్థిక సహాయం అందజేసిన గ్రామస్తులు
26
Jul