ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..గంటన్నరకు పైగా విశ్వేశ్వర్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన సిట్‌....

Continue reading

అక్రమంగా పొలంలోకి ప్రవేశించి భూకబ్జా ఫిర్యాదుతో నిందితుల పై కేసు నమోదు. మహమ్మదాబాద్ పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సల్కర పేట  గ్రామానికి చెందిన గొండాల  చంద్రయ్య అనే వ్యక్తి తేదీ: 26/ 6/ 2025 నాడు కొన్ని...

Continue reading

వికారాబాద్‌: సైన్స్‌ టీచర్‌ కాశీంబీని సస్పెషన్‌ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు.

వికారాబాద్‌: సైన్స్‌ టీచర్‌ కాశీంబీని సస్పెషన్‌ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు. ఆవు మెదడు తీసుకొచ్చి తరగతి గదిలో విద్యార్థినిలకు బోధించిన టీచర్‌. సైన్స్‌ టీ...

Continue reading

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా. మరో ఇద్దరు పోలీసులకు గాయాలు

BB6 TELUGU NEWS CHANNEL : సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతిచెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డ...

Continue reading

తెలుగు రాష్ట్రాలలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు. అల్పపీడనం ఏర్పడే అవకాశం

BB6TELUGUNEWSCHANNEL: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు,నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక,ఇప్...

Continue reading

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు.. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు కావాలన్న ప...

Continue reading

చెరువులు, నాలాలు కబ్జాపై తమకు సమాచారం ఇవ్వండి హైడ్రా

హైదరాబాద్‌లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలుమొదటి దశలో ఆరు చెరువుల అభివృద్ధి పనులు చెరువులు, నాలాల కబ్జాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తిఫొ...

Continue reading

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం – రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ...

Continue reading

గండీడ్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం పంట పెట్టుబడి కోసం 9 రోజులలో 9000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా తెలంగాణ ...

Continue reading

భూత్పూర్ “మీ సేవా” కేంద్రంగా గూడుపుఠాణి.. చిలకమర్రి” భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్ర...

Continue reading