తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మధ్యే, గోవాకు తక్కువ టైంలో చేరుకోవచ్చు

Hyderabad Goa Train Line: తెలంగాణ ప్రజలకు తీపి కబురు. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కృష్ణా- వికారాబాద్ కొత్త రైల్వే లైన్‌ తుది సర్వే ...

Continue reading

ఆ ఊరికి శాపంగా ధరణి అసైన్డ్ గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు

1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలునిలిచిపోయిన క్రయవిక్రయాలు ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య.

Continue reading

తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవు...

Continue reading

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపైనే

మహబూబ్‌నగర్‌, జూలై 14 (BB6TELUGUNEWSCHANNEL): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మ...

Continue reading

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు.మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను క...

Continue reading

Rain Alert: ఇక వరుసగా అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్..

జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. ఇవాళ తెలుగురాష్ట్రాల్లో వర్షసూచన ఎలా ఉంది. వాతావరణ ...

Continue reading

మెదక్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ జిల్లా సెక్రటరీఅనిల్ అనుమానాస్పద మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. రిగుంతం గ్రామ శివారులో మెదక్- హైదరాబాద...

Continue reading

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సందడి- అమ్మవారిని దర్శిస్తే కోరికలన్నీ నెరవేరుతాయ్! 2025

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర విశిష్టత..ఆషాడం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాలు శోభతో పులకించిపోతుంది. వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నా...

Continue reading

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్ చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు

వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారురమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొ...

Continue reading

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం -2025’ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'వన మహోత్సవం-2025' కార్యక్రమంలో బాగంగా...

Continue reading