మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం లో నషాముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో మొదటి స్...
సీఎం రేవంత్రెడ్డి చిట్చాట్చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్పై కీలక వ్యాఖ్యలు.సొంత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకో...
నిజామాబాద్: ఆర్మూర్ పోలీసుల తీరుపై విమర్శలు.. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం.. ఈ నెల 17న వేల్పూరులో కాంగ్రెస్- బీఆర్ఎస్ సవాళ్లతో కాంగ్రెస్ నే...
తెలంగాణలో వరుసగా పండుగలు, వర్గాల కారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. జూలై 23వ తేదీన కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండ నుంది.స్కూళ్లకు సెలవు తెలంగాణలో ...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య జయంతి ఘనంగా నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్య ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్...
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) (Telangana TET results) 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చే...
తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. పిడుగులు పడే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఇక ఇవాళ్టి వెదర్ అప్డేట్ ఏంటంటే? వచ్చే మూడు రోజులు తెలుగు ర...
నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్...
యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలల...
వికారాబాద్ జిల్లా పరిగి నిజయ వర్గం చౌడాపూర్ మండలం లోని వివిధ గ్రామాలలో పరిగి ఎంఎల్ఏ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల అధ్యక్షులు ఎల్పట...