రైతన్న సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీటచౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్

చౌడాపూర్ మండల కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో టీ పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్...

Continue reading

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ...

Continue reading

రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా 9 వేల కోట్ల రైతు భరోసా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం

తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల ...

Continue reading

అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.

కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్...

Continue reading

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం.జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మ...

Continue reading

బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి సిఎం సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసి...

Continue reading

భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగారెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క భూసంబంధిత దరఖాస్తునూ.. నిర్ధిష్టమైన...

Continue reading

తెలంగాణలో ఏసీబీ దూకుడుతరుచూ ఏసీబీకి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఆరు నెలల్లో 122 ట్రాప్ కేసులు నమోదు చేసిన ఏసీబీగతేడాది 129 ట్రాప్ కేసులు నమోదుఈఏడాది 6 నెలల్లోనే గతేడాది కంటే ఎక్కువ కేసులునమోదుఈ ఏడాది లంచం తీసుకుంటూ..అరెస్ట...

Continue reading

కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్స్ ఇస్తున్న ఎయిర్లైన్ కంపెనీలు..

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం,ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతోనేప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్యాసింజర్లు. ఢిల్లీ–న్య...

Continue reading

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు

BB6 TELUGU NEWS గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

Continue reading