యాదగిరిగుట్టలో గరుడ టికెట్ సేవా దర్శనం, ఐదు లడ్డులు, కేజీ పులిహోర..టికెట్ రేట్ ఎంతంటే..?

యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలల...

Continue reading

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్..రూ.30 వేలు లంచం తీసుకుంటూ బుక్కైన లేబర్ ఆఫీసర్

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టు కుంటున్నారు. ఏసీ...

Continue reading

రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు-తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం-KTR

1..రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు.2..కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదు3..తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం4..సవాల్‌ విసిరిన రేవంత్‌ చ...

Continue reading

రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో వర్షం కుండపోతగా కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. భ...

Continue reading

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు . మహబూబ్ నగర్ నేరవిభాగం, మహమ్మదాబాద్

BB6TELUGUNEWSCHANNEL : పోక్సో కేసులో నిందితుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. జిల్లా పోలీసు కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. గండీడ్ మండలం గాది...

Continue reading

బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ కార్యకర్త కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో కలి...

Continue reading

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ కి విజ్ఞ‌ప్తి సిఎం ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ...

Continue reading

ఆర్థిక ఇబ్బందులతో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్లుహైదరాబాద్–మీర్‌...

Continue reading

పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి.రూ.11 లక్షల బక...

Continue reading

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మధ్యే, గోవాకు తక్కువ టైంలో చేరుకోవచ్చు

Hyderabad Goa Train Line: తెలంగాణ ప్రజలకు తీపి కబురు. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కృష్ణా- వికారాబాద్ కొత్త రైల్వే లైన్‌ తుది సర్వే ...

Continue reading