• No categories
  • No categories

హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ రైడ్స్..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత

BB6TELUGUNEWSCHANNEL, కూకట్ పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్...

Continue reading

న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.  ఒక న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.

ముషీరాబాద్, ఓ టీవీ చానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛవోటర్కర్ సూసైడ్ చేసుకున్నారు.చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాను నివసిస్తున్న జవహర్ నగర్ల...

Continue reading

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..గంటన్నరకు పైగా విశ్వేశ్వర్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన సిట్‌....

Continue reading

అక్రమంగా పొలంలోకి ప్రవేశించి భూకబ్జా ఫిర్యాదుతో నిందితుల పై కేసు నమోదు. మహమ్మదాబాద్ పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సల్కర పేట  గ్రామానికి చెందిన గొండాల  చంద్రయ్య అనే వ్యక్తి తేదీ: 26/ 6/ 2025 నాడు కొన్ని...

Continue reading

పొలానికి వెళ్లే దారిని దున్ని విత్తనాలు వేసిన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానంపల్లి గ్రామానికి చెందిన బోయిని యాదగిరి మరియు వారి కుటుంబ సభ్యులకు రెవెన్యూ గ్రామం గ...

Continue reading

గంజాయి, డ్రగ్స్‌ పై యుద్ధం ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే. సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: డ్రగ్స్‌ నియంత్రణకు ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు.. ఈగల్‌ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై నార్కొటిక్‌ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తాం.. ఎక్కడ గ...

Continue reading

అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న.అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధి...

Continue reading

భూత్పూర్ “మీ సేవా” కేంద్రంగా గూడుపుఠాణి.. చిలకమర్రి” భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్ర...

Continue reading

ACB దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీ లో ఏసీబీ దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ.

Continue reading

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ...

Continue reading