డ్వాక్రా గ్రూపు సభ్యులకు శుభవార్త.. ఆ పథకం 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు స...

Continue reading

MRPS 31వ, ఆవిర్భావ దినోత్సవం జెండావిష్కరణ విజయవంతం*

మహబూబ్ నగర్  జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మంద కృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో1...

Continue reading

మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంది ?

సొంత పార్టీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలువికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా, కార్యకర్తలతో మాట్లాడుతూ...

Continue reading

మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన కన్స్యూమర్ ఫోరం

సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా మహేష్ బాబును చేర్చిన పిటిషనర్లు మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్‌లో ఒక ప్లాట్ ...

Continue reading

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ లో విషాదం

mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజాపూర్ మండలం ఖా...

Continue reading

చర్చకు అసెంబ్లీకి రమ్మంటే.. ఫామ్ హౌస్ కే పరిమితం .

అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీశ్ రావు ముందటికి .పదేండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్ వే.కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలూ ఆయన హయాంలోనే.వాటిపై...

Continue reading

ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌.

BB6 TELUGU NEWS CHANNEL  : ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యు...

Continue reading

Tholi Ekadashi 2025: తొలిఏకాదశి నాడు దయచేసి ఈపనులు మాత్రం చేయకండి.

ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలిఏకాదశి..ఏకాదశి నాడు మాంసం తినొద్దు, గొడవలు పడొద్దు..తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మంచింది..

Continue reading

PTA ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కందగట్ల ఫ్యామిలీ

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ హాస్టల్లో పి టి ఏ ఆధ్వర్యంలో కందగట్ల వరప్రసాద్ ఫ్యామిలీ విద్యార్థులకు సరిపడా బంకర్ బెడ్లు ,పరుపులు దుప్పట్లు 20 ,కుర్చీలు 10, టేబుల్ ...

Continue reading

ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను గొంతు పిసికి చంపేసిన భార్య

నారాయణపేట మండల కేంద్రం కోటకొండ గ్రామానికి చెందిన కంపిలి అంజిలప్ప(32), రాధ దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరగగా, వీరికి ఇద్దరు పిల్లలుబతుకుదెరువు కోసం రెండు నె...

Continue reading