మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ లో విషాదం

mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజాపూర్ మండలం ఖా...

Continue reading

ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను గొంతు పిసికి చంపేసిన భార్య

నారాయణపేట మండల కేంద్రం కోటకొండ గ్రామానికి చెందిన కంపిలి అంజిలప్ప(32), రాధ దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరగగా, వీరికి ఇద్దరు పిల్లలుబతుకుదెరువు కోసం రెండు నె...

Continue reading

గండీడ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప లారీని పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలోజక్లపల్లి నుండి హైదర...

Continue reading

హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ రైడ్స్..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత

BB6TELUGUNEWSCHANNEL, కూకట్ పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్...

Continue reading

న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.  ఒక న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.

ముషీరాబాద్, ఓ టీవీ చానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛవోటర్కర్ సూసైడ్ చేసుకున్నారు.చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాను నివసిస్తున్న జవహర్ నగర్ల...

Continue reading

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..గంటన్నరకు పైగా విశ్వేశ్వర్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన సిట్‌....

Continue reading

అక్రమంగా పొలంలోకి ప్రవేశించి భూకబ్జా ఫిర్యాదుతో నిందితుల పై కేసు నమోదు. మహమ్మదాబాద్ పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సల్కర పేట  గ్రామానికి చెందిన గొండాల  చంద్రయ్య అనే వ్యక్తి తేదీ: 26/ 6/ 2025 నాడు కొన్ని...

Continue reading

పొలానికి వెళ్లే దారిని దున్ని విత్తనాలు వేసిన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానంపల్లి గ్రామానికి చెందిన బోయిని యాదగిరి మరియు వారి కుటుంబ సభ్యులకు రెవెన్యూ గ్రామం గ...

Continue reading

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ...

Continue reading

త్రుటిలో తప్పిన ప్రమాదం _ అర్ధరాత్రి ఇంటికి నిప్పు _ గ్రామంలో పనిచేయని సిసి కెమెరాలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం, తిరుమలపూర్ గ్రామంలో ,ఆదివారం అర్ధరాత్రి 11:30 గంటలకు నేరటి శీను అనే ఇంటికి అగాంతకుడు నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు...

Continue reading