ఇందిరమ్మ ఇండ్లు జోరుగా..వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్

స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్గ్ .గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల.ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ.పనుల ప్రారంభానికి నిధుల్లేకపోతే లబ్ధిదారులక...

Continue reading

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం – ఎమ్మెల్యే TRR

తాండూరు నియోజకవర్గం బషీరాబాద్, యాలాల్ మండల కేంద్రాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి...

Continue reading

తెలంగాణలో కీలక పథకానికి నిధులు విడుదల.LPG Cylinder Subsidy: అకౌంట్లలో జమ అవుతున్న డబ్బులు..

Telangana: సీఎం రేవంత్ రెడ్డి తనకు వస్తున్న రిపోర్టులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, సరిచేస్తున్నారు. తాజాగా కీలక పథకానికి సంబంధి...

Continue reading

కుల్కచర్ల మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి

Continue reading

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్న కొండా మురళి

కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు...

Continue reading

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం – రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ...

Continue reading

గండీడ్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం పంట పెట్టుబడి కోసం 9 రోజులలో 9000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా తెలంగాణ ...

Continue reading

రైతన్న సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీటచౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్

చౌడాపూర్ మండల కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో టీ పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్...

Continue reading

రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా 9 వేల కోట్ల రైతు భరోసా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం

తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల ...

Continue reading

అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.

కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్...

Continue reading