• No categories
  • No categories

అంగన్వాడీ గుడ్లకు మళ్లీ టెండర్లు!..కొత్త గైడ్ లైన్స్ తో నిర్వహణకు సర్కారు నిర్ణయం

Telangana: అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కోసం కొత్త గైడ్లైన్స్ తో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల...

Continue reading

తెలంగాణలో కీలక పథకానికి నిధులు విడుదల.LPG Cylinder Subsidy: అకౌంట్లలో జమ అవుతున్న డబ్బులు..

Telangana: సీఎం రేవంత్ రెడ్డి తనకు వస్తున్న రిపోర్టులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, సరిచేస్తున్నారు. తాజాగా కీలక పథకానికి సంబంధి...

Continue reading

Census 2026: జనాభా లెక్కల తొలి అడుగు.. గృహాల లెక్కింపుతో ప్రారంభం

2026 జనాభా లెక్కల ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.మొదటి దశ జనాభా లెక్కలకు సన్నాహాలు ప్రారంభించింది. మొదట ఇండ్ల సంఖ్య,వాటిస్థితిగతులను లెక్కించేందు...

Continue reading

కుల్కచర్ల మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి

Continue reading

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామంలో కలెక్టర్ విజయేందిర బొయి ఆకస్మిక తనిఖీ

గండీడ్  మండలం సల్కార్ పేట గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జడ్.పి.హైస్కూల్, పూర్వ  ప్రాథమిక పాఠశాల(అంగన్ వాడి ) లను తనిఖీ చేసిన కలెక్టర్.విద్యార్...

Continue reading

గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

BB6 TELUGU NEWS CHANNEL : గోదావరి, కృష్ణా,జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలనిబీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. “గోదావరి నీళ్ల దొంగలెవరో త...

Continue reading

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం – రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ...

Continue reading

రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా 9 వేల కోట్ల రైతు భరోసా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం

తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల ...

Continue reading

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం.జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మ...

Continue reading

పాలమూరుకు అరుదైన అవకాశం
మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్

దేవరకద్రలో స్థలం పరిశీలించిన అధికారులుమహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ యూనిట్ భారత రక్షణ వ్యవస్థలోని కీలకమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. దీన్ని భారతదేశ బ్రహ్మాస్త్రంగ...

Continue reading