పట్టా పాస్ బుక్ లు ఇప్పిస్తామని రూ.కోట్లలో వసూళ్లు!..సొంతంగా ప్రింట్ చేసి ఒరిజినల్గా నమ్మించే యత్నం
ఆన్లైన్ కాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు.. కూసుమంచి పోలీసులకు బాధిత రైతు అంజిరెడ్డి ఫిర్యాదు . ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులురూ.10 కోట్ల వరకు వసూలు...