• No categories
  • No categories

హైకోర్టులో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నెల రోజులు గడువు ఇవ్వండి.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం (జూన్ 23)హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపు 6నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ముందుకు విచారణకు వచ్చింది. ఈసం...

Continue reading

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం – రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ...

Continue reading

గండీడ్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం పంట పెట్టుబడి కోసం 9 రోజులలో 9000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా తెలంగాణ ...

Continue reading

రైతన్న సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీటచౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్

చౌడాపూర్ మండల కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో టీ పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్...

Continue reading

రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా 9 వేల కోట్ల రైతు భరోసా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం

తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల ...

Continue reading

అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.

కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్...

Continue reading

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం.జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మ...

Continue reading

బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి సిఎం సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసి...

Continue reading

భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగారెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క భూసంబంధిత దరఖాస్తునూ.. నిర్ధిష్టమైన...

Continue reading

నిజామాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు.స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర...

Continue reading