రూ.8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్కిల్ టాక్స్ ఆఫీసర్ సుధ

హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి చెందిన కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు, రూ.8000 లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ లంచం తీ...

Continue reading

దేశవ్యాప్తంగా రేపు, జూలై 9, 2025(బుధవారం) భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశవ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు,వాటి అనుబంధ సంస్థలు ఈబంద్ సందర్...

Continue reading

Horoscope Today: ఆర్థికంగా వారికి మెరగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు (July 8, 2025):

మేష రాశి వారికి ఆదాయ ప్రయత్నాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం నల్లేరు కాయల ...

Continue reading

డ్వాక్రా గ్రూపు సభ్యులకు శుభవార్త.. ఆ పథకం 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు స...

Continue reading

MRPS 31వ, ఆవిర్భావ దినోత్సవం జెండావిష్కరణ విజయవంతం*

మహబూబ్ నగర్  జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మంద కృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో1...

Continue reading

మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంది ?

సొంత పార్టీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలువికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా, కార్యకర్తలతో మాట్లాడుతూ...

Continue reading

మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన కన్స్యూమర్ ఫోరం

సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా మహేష్ బాబును చేర్చిన పిటిషనర్లు మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్‌లో ఒక ప్లాట్ ...

Continue reading

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ లో విషాదం

mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజాపూర్ మండలం ఖా...

Continue reading

చర్చకు అసెంబ్లీకి రమ్మంటే.. ఫామ్ హౌస్ కే పరిమితం .

అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీశ్ రావు ముందటికి .పదేండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్ వే.కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలూ ఆయన హయాంలోనే.వాటిపై...

Continue reading

ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌.

BB6 TELUGU NEWS CHANNEL  : ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యు...

Continue reading