ఇకపై ప్రతీ పాఠశాలలో భగవద్గీత పారాయణం తప్పనిసరి! ప్రభుత్వ కీలక నిర్ణయం..

ఉత్తరాఖండ్ ప్రభుత్వం జూలై 14న ఉత్తర్వులు జారీ చేసి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణాన్ని తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ ఒక శ్లోకం పారాయణం...

Continue reading

కుల్కచర్ల మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్  ప్రతిక్ జైన్ మరియు కుల్కచర్ల ఎంపీడీవో రామ...

Continue reading

పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి.రూ.11 లక్షల బక...

Continue reading

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మధ్యే, గోవాకు తక్కువ టైంలో చేరుకోవచ్చు

Hyderabad Goa Train Line: తెలంగాణ ప్రజలకు తీపి కబురు. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కృష్ణా- వికారాబాద్ కొత్త రైల్వే లైన్‌ తుది సర్వే ...

Continue reading

ఆ ఊరికి శాపంగా ధరణి అసైన్డ్ గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు

1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలునిలిచిపోయిన క్రయవిక్రయాలు ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య.

Continue reading

తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవు...

Continue reading

నరసరావు పేటలో ఘనంగా ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర సదస్సు నిర్వహణ

ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు అమరావతి కి చెందిన ప్రత్తిపాటి.చంద్ర మోహన్ , నరసరావు పేట ఏం ఎల్ ఏ సి.హెచ్.అరవింద్ బాబు విశిష్ట అతిథిలు గా, నేషనల్ వైస్ ప్రెసిడ...

Continue reading

UPI: ఫోన్‌పే వ‌ద్దు డ‌బ్బులే ఇవ్వండి.. దుకాణ‌దారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.

యూపీఐ సేవ‌లు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల యూపీఐ ప...

Continue reading

Nimisha Priya Death Sentence: అమ్మయ్య.. యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా..

కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్‌ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్‌ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్ర...

Continue reading

కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ  ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

అంతరిక్షంలో సాహసోపేతమైన, చారిత్రాత్మక మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ&n...

Continue reading