BB6 TELUGU NEWS CHANNEL
మన జాతీయ గేయం “వందేమాతరం” 150 వసంతాలు అయిన సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో వందేమాతరం గేయం యొక్క ప్రాధాన్యత గురించి ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మేడం విద్యార్థులకు వివరించారు. తర్వాత వందేమాతరం గేయాన్ని ఆలపించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి. మల్లేష్, కె.వెంకటయ్య విద్యార్థులు పాల్గొన్నారు.*
చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించిన విద్యార్థులు
07
Nov