BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ , తాండూర్, పరిగి నియోజకవర్గ పరిధిలో ఉన్నా మున్సిపాలిటీ మరియు గ్రామ ప్రజలకు తెల్యపర్చటం ఏమనగా ఎల్లూరు నుండి గౌరిదేవిపల్లి వద్ద వాల్వ్ నిర్వహణ కారణంగా ముడి నీరు రానందున జనవరి 7 నుండి జనవరి 11వరకు త్రాగు నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడ్తుంది అనీ మిషన్ భగీరథ ఈఈ సురేష్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు ఈ కారణం గా ప్రజలు సహకరించ గలరని తెలియజేస్తున్నాం.
మిషన్ భగీరథ,
ఎగ్జిజిటివ్ ఇంజనీర్,
డివిజన్ వికారాబాద్.
వికారాబాద్ , తాండూర్, పరిగి నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా బంద్
06
Jan