BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ ధర్మారంలో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఒక వర్గం ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Related News
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం…సీఎం రేవంత్రెడ్డి.
75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
BB6 న్యూస్ సర్వేలో కాంగ్రెస్ గెలుపు..85 నుంచి 95 మున్సిపాలిటీలు హస్తగతం..!
అక్రమ మైనింగ్ కు చెక్… గనుల శాఖలో సంస్కరణలతో పెరిగిన ఆదాయం
28వ వార్డులో అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మి తో కలసి రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
వికారాబాద్ జిల్లాలో నాలుగు చైర్మన్ స్థానలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మంత్రి శ్రీధర్ బాబు ,ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
నంచర్లలో కరెంట్ షాట్ తగిలి వృద్ధుడికి గాయాలు
ఈ రోజుతో (ఫిబ్రవరి9) ప్రచారం బంద్ ..ముఖ్య నేతలంతా ప్రచారంలోనే సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్
మున్సిపల్ పోరు.. పంపకాల జోరు! కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ
ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్
మున్సిపల్ ఎన్నికల్లో విన్నూత ప్రచారం.. ఇంటింటికీ వంట సామాను..యూత్ కు క్రికెట్ కిట్స్, రాత్రి పూట చికెన్, మటన్ లతో దావత్లు
రూపునారాయణ పేట లో టి. బి.అవగాహన సదస్సు
ఆరోపణలతో ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు–ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ లేకుండా ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంఘటన స్థలంలో అదనపు పోలీసు బందోబస్తు మోహరించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.