వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న TRP పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, TRP పార్టీ దిగ్విజయంగా రాబోయే ఎన్నికలో గెలవాలని అమ్మవారిని స్మరించుకున్నారు!! అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని TRP పార్టీ కార్యవర్గ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి మహా ప్రసాదం అందచేశారు.

భద్రకాళీ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు,TRP పార్టీ మీద మల్లన్న గారి మీద ఎల్లపుడు ఉండాలి అని,అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలి అని హితవుపలికారు!!
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న గారి అభిమానూలు, TRP పార్టీ నూతన కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు
Related News
75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
BB6 న్యూస్ సర్వేలో కాంగ్రెస్ గెలుపు..85 నుంచి 95 మున్సిపాలిటీలు హస్తగతం..!
అక్రమ మైనింగ్ కు చెక్… గనుల శాఖలో సంస్కరణలతో పెరిగిన ఆదాయం
28వ వార్డులో అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మి తో కలసి రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
వికారాబాద్ జిల్లాలో నాలుగు చైర్మన్ స్థానలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మంత్రి శ్రీధర్ బాబు ,ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
నంచర్లలో కరెంట్ షాట్ తగిలి వృద్ధుడికి గాయాలు
మున్సిపల్ పోరు.. పంపకాల జోరు! కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ
ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్
మున్సిపల్ ఎన్నికల్లో విన్నూత ప్రచారం.. ఇంటింటికీ వంట సామాను..యూత్ కు క్రికెట్ కిట్స్, రాత్రి పూట చికెన్, మటన్ లతో దావత్లు
రూపునారాయణ పేట లో టి. బి.అవగాహన సదస్సు
15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి జోన్ ఎస్ఈ
బీఫామ్స్ దక్కని అభ్యర్థుల లొల్లి ..చివరి రోజు హైడ్రామా! మున్సిపల్ ఎన్నికల్లో..
