చెరువులు, నాలాలు కబ్జాపై తమకు సమాచారం ఇవ్వండి హైడ్రా

హైదరాబాద్‌లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలుమొదటి దశలో ఆరు చెరువుల అభివృద్ధి పనులు చెరువులు, నాలాల కబ్జాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తిఫొ...

Continue reading

హైకోర్టులో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నెల రోజులు గడువు ఇవ్వండి.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం (జూన్ 23)హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపు 6నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ముందుకు విచారణకు వచ్చింది. ఈసం...

Continue reading

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్తం – రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ...

Continue reading

గండీడ్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం పంట పెట్టుబడి కోసం 9 రోజులలో 9000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా తెలంగాణ ...

Continue reading

భూత్పూర్ “మీ సేవా” కేంద్రంగా గూడుపుఠాణి.. చిలకమర్రి” భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్ర...

Continue reading

ACB దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీ లో ఏసీబీ దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ.

Continue reading

రైతన్న సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీటచౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్

చౌడాపూర్ మండల కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో టీ పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్...

Continue reading

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ...

Continue reading

రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా 9 వేల కోట్ల రైతు భరోసా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో “రైతు నేస్తం” కార్యక్రమం

తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలన్న ఆలోచన మేరకు రికార్డు సమయం 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల ...

Continue reading

అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.

కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్...

Continue reading