BB6 TELUGU NEWS CHANNEL
లయన్స్ క్లబ్ ఆఫ్ కోస్గి అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత నేత్ర శిభిరం విజయవంతంగా శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ శిభిరంలో నేత్ర వైద్యులు డాక్టర్ భాస్కర్ గౌడ్ 40 మందిని పరీక్షించి వాటిలో 25 మందిని కంటిశుక్లాల ఆపరేషన్ కొరకు ఏనుగొండ రాంరెడ్డి కంటి హాస్పిటల్ కు ఆపరేషన్ కొరకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ కోస్గి అధ్యక్షులు Lion మహేందర్ గౌడ్ ,మాజీ అధ్యక్షులు Lion.Dr పూర్ణచంద్రాయాదవ్, Lion ట్రెజరర్ బెజ్జు.వెంకట్ రాములు, మాజీ లయన్ సభ్యలు వెన్నశేఖర్ పాల్గొనడం జరిగింది.
