BB6 TELUGU NEWS CHANNEL
తాండూరు : గురువారం రోజు చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల పురోగతిపై నిర్వహించిన మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ ఇంచార్జ్ ఎనుముల తిరుపతి రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గార్లతో కలిసి పాల్గొని, మాట్లాడిన.. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల పురోగతిపై నిర్వహించిన మీడియా సమావేశం
20
Nov