భారతదేశ ఉక్కు మనిషి, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ”

BB6 TELUGU NEWS CHANNEL
భారతదేశ ఉక్కు మనిషి, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో డా.వెన్న ఈశ్వరప్ప

ఈ సందర్భంగా, హైదరాబాద్ నగరంలో ఫతే మైదాన్, బషీర్బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం నుండి అసెంబ్లీ దగ్గర పబ్లిక్ గార్డెన్ X రోడ్ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ పరుగులో, మన ప్రియతమా నాయకులు, BC JAC వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్, ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్న ఈశ్వరప్ప  పాల్గొనడం జరిగింది.

డా.వెన్న ఈశ్వరప్పగారు మాట్లాడుతూ..* దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి బాధ్యత.యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe