మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ సంజీవ్. మధ్యాహ్న భోజనము , తరగతులను పర్యవేక్షించడం జరిగింది. డైనింగ్ రూమ్ అసంపూర...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలోజక్లపల్లి నుండి హైదర...
మహబూబ్ నగర్ జిల్లా : జూరాలకు పోటెత్తుతున్న వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :98,290 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,00,878 వేల, క్యూ స...
స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్గ్ .గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల.ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ.పనుల ప్రారంభానికి నిధుల్లేకపోతే లబ్ధిదారులక...
తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గ...
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. జూలై 14న సూర్యాపేట జిల్లా తుం...
హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. రబ్బర్ ఉత్పత్తులు కావడంతో...
Telangana: కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతున్నాయని గ్రామ సభలు నిర్...
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో తెలంగాణ జనసమితి (TJS) బృందం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ నేతలు ముఖ్యమంత్...