మూణ్నాళ్ల ముచ్చటే అన్నారు.. అపోహలను పటాపంచలు చేశాం

వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని.. దాని కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని సిఎం రేవంత్ రెడ్డి.

Continue reading

గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాలలో సడన్ విసిట్ చేసిన సంజీవ్ స్పెషల్ ఆఫీసర్

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ సంజీవ్. మధ్యాహ్న భోజనము , తరగతులను పర్యవేక్షించడం జరిగింది. డైనింగ్ రూమ్ అసంపూర...

Continue reading

గండీడ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప లారీని పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలోజక్లపల్లి నుండి హైదర...

Continue reading

జూరాలకు పోటెత్తుతున్న వరద. విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

మహబూబ్ నగర్ జిల్లా : జూరాలకు పోటెత్తుతున్న  వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :98,290 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,00,878 వేల, క్యూ స...

Continue reading

ఇందిరమ్మ ఇండ్లు జోరుగా..వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్

స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్గ్ .గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల.ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ.పనుల ప్రారంభానికి నిధుల్లేకపోతే లబ్ధిదారులక...

Continue reading

పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సిఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గ...

Continue reading

తెలంగాణ కొత్త రేషన్ కార్డులు.. లిస్టులో మీ పేరుందా? ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు..!

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. జూలై 14న సూర్యాపేట జిల్లా తుం...

Continue reading

హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. రబ్బర్ ఉత్పత్తులు కావడంతో...

Continue reading

మద్యం అమ్మితే లక్ష జరిమానా | ఆ ఐదు గ్రామాలలో తీర్మానం

Telangana: కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతున్నాయని గ్రామ సభలు నిర్...

Continue reading

సిఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ జనసమితి (TJS) బృందం భేటీ , ప్రజా సమస్యలపై వినతి పత్రం

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో తెలంగాణ జనసమితి (TJS) బృందం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ నేతలు ముఖ్యమంత్...

Continue reading