Rain Alert: ఈదురుగాలులు బాబోయ్‌.. జరభద్రం! నేడు, రేపు వానలే వానలు..

రుతుపవన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వరుసగా వానలు కురవనున్నాయి. ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలల...

Continue reading

గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన పోచారం దంపతులు

ఆషాఢ మాసం సందర్భంగా తన సొంత గ్రామం పోచారంలో సతీ సమేతంగా బోనం ఎత్తుకుని గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన పోచారం దంపతులు.బాన్సువాడ గ్రామీణ మండల...

Continue reading

సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చేది ఆ రోజే..? కీలక అప్‌డేట్..

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ...

Continue reading

రూ.8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్కిల్ టాక్స్ ఆఫీసర్ సుధ

హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి చెందిన కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు, రూ.8000 లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ లంచం తీ...

Continue reading

దేశవ్యాప్తంగా రేపు, జూలై 9, 2025(బుధవారం) భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశవ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు,వాటి అనుబంధ సంస్థలు ఈబంద్ సందర్...

Continue reading

డ్వాక్రా గ్రూపు సభ్యులకు శుభవార్త.. ఆ పథకం 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు స...

Continue reading

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ లో విషాదం

mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజాపూర్ మండలం ఖా...

Continue reading

చర్చకు అసెంబ్లీకి రమ్మంటే.. ఫామ్ హౌస్ కే పరిమితం .

అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీశ్ రావు ముందటికి .పదేండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్ వే.కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలూ ఆయన హయాంలోనే.వాటిపై...

Continue reading

Tholi Ekadashi 2025: తొలిఏకాదశి నాడు దయచేసి ఈపనులు మాత్రం చేయకండి.

ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలిఏకాదశి..ఏకాదశి నాడు మాంసం తినొద్దు, గొడవలు పడొద్దు..తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మంచింది..

Continue reading

PTA ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కందగట్ల ఫ్యామిలీ

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ హాస్టల్లో పి టి ఏ ఆధ్వర్యంలో కందగట్ల వరప్రసాద్ ఫ్యామిలీ విద్యార్థులకు సరిపడా బంకర్ బెడ్లు ,పరుపులు దుప్పట్లు 20 ,కుర్చీలు 10, టేబుల్ ...

Continue reading