రుతుపవన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వరుసగా వానలు కురవనున్నాయి. ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలల...
ఆషాఢ మాసం సందర్భంగా తన సొంత గ్రామం పోచారంలో సతీ సమేతంగా బోనం ఎత్తుకుని గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన పోచారం దంపతులు.బాన్సువాడ గ్రామీణ మండల...
తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ...
హైదరాబాద్లో ఒక వ్యక్తికి చెందిన కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు, రూ.8000 లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ లంచం తీ...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశవ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు,వాటి అనుబంధ సంస్థలు ఈబంద్ సందర్...
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు స...
mahabubnagar: గొంతులో పూరి ఇరుక్కొనియువకుడి మృతి పూరి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజాపూర్ మండలం ఖా...
అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీశ్ రావు ముందటికి .పదేండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్ వే.కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలూ ఆయన హయాంలోనే.వాటిపై...